Home » Satyendar Jain
జైలు వెలుపల సత్యేందర్ ను కేజ్రీవాల్ ఏడాది తర్వాత కలవాల్సి వచ్చింది.
నాకు బోర్ కొడుతోంది. టైమ్ పాస్ కోసం నాకు తోడు కావాలి అని ఓ ఖైదీ అడిగారు. ఆ ఖైదీ వీఐపీ కదా..దీంతో జైలు సూపరింటెండెంట్ పాపం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వేరే సెల్ లో ఉన్న ఇద్దరు ఖైదీలను సదరు వీఐపీ ఖైదీకి తోడిచ్చారు. మరి అది జైలు అనుకున్నారో లేద�
మనీశ్.. లిక్కర్ స్కాంలో అరెస్టై, సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించా�
ఎనిమిది మంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నారట. రూం క్లీనింగ్, బెడ్ సర్దడం, బయటి నుంచి ఆహారం తీసుకురావడం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, పళ్లు తీసుకురావడం, బట్టలు శుభ్రం చేయడం లాంటి పనుల కోసం ఈ ఎనిమిది ఉన్నారట. ఇక ఇద్దరు సూపర్ వైజర్లట. ఈ విషయా�
మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు జైలులో జైన మతానికి చెందిన ప్రత్యేక ఆహారం అందించేందుకు కోర్టు నిరాకరించింది.
జైలులో ఆప్ మంత్రికి రాజభోగాలు
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం తాము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం పోరాడుతున్నామని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఆప్ మూడో స్థానంలో ఉంటుందని
సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీ