-
Home » says
says
Rajiv Gandhi Assassination: ఉగ్రవాదులం కాదు, బాధితులం.. రాజీవ్ గాంధీ హంతకులు
ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్�
24 మార్కులతో పాస్ అయ్యాను…IAS అధికారి ట్వీట్ వైరల్
సాధారణంగా ఈ సమాజంలో వందలో 99 శాతం మంది ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, వారి జీవితాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. మార్కులే జీవితం కాదు, మార్కులు మన వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవంటూ ఐ�
పట్టించుకోలేదు కానీ ట్రంప్ ప్రచారానికి వాడుకున్నారు : కరోనా వ్యాక్సిన్స్ ట్రయిల్స్ లో పాల్గొన్న మొదటి వ్యక్తి జెన్నీఫర్ హెల్లర్
యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతున్న విషయం తెలిసిందే. టెల్ లోని కైజర్ పర్మ
బిపిన్ రావత్ హెచ్చరికలు : మళ్లీ ప్రారంభమైన బాలకోట్ ఉగ్రశిబిరం!
బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరం తిరిగి ప్రారంభమైందని..కార్యకలాపాలు ప్రారంభించడంతో రుజువు అయ్యిందని..బాలాకోట్ దాడులకు మించి భారత్ స్పందన ఉంటుందని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం చెన్నైలోన
72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు
రాబోయే 72గంటలు అత్యంత కీలకమైన సమయమని, భారత్ తో కనుక యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధంగా ఉంటుందని, ఇదే చివరి యుద్ధం కూడా అవుతుందని పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. పాక్ పూర్తిస్థాయిలో యుద్ధాని