Home » SBI report
India Savings Rank : డబ్బు పొదుపులో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. భారత్ కన్నా ముందు పొరుగుదేశమైన చైనా (46.6శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది.
భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో దాదాపు 18.5 శాతం ఉండవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అంచనా వేసింది.
కరోనా వేవ్ ల వారీగా జనాలను హడలెత్తిస్తోంది. ఫస్ట్ వేవ్ లో భయపెట్టేసింది. సెకండ్ వేవ్ లో ప్రజల ప్రాణాల్ని హరించేసింది. ఇక థర్డ్ వేవ్ పరిస్థితి తలచుకుంటేనే హడలిపోతున్నారు జనాలు. సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్నాయని సంబరపడాలో థర్డ్ వేవ్ లో పరి�
దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేయగా.. ఊహకందని విధంగా వైరస్ వ్యాప్తి చెంది ఇబ్బంది పెట్టింది. కాస్త ఉపశమనం ఇస్తూ.. భారత్లో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగా.. జనం ఊపిరి పీల్చుకునేలోపే థర్డ్ వేవ్ ముప్పు గురించి అధికారులు హెచ్చరిస్తున్న�
కరోనా సెకండ్ వేవ్ తరహాలోనే థర్డ్ వేవ్ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)Ecowrap రిపోర్ట్ అంచనా వేసింది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటున్నాయి. మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి.
మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండవచ్చని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటుపై కోత విధించనుంది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉండటంతో ఈ వారంలో ఆర్బీఐ.. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.