Scheme

    ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణ : భూ హక్కు, భూ రక్ష సర్వే..ఎలా జరుగుతుంది – సీఎం జగన్

    December 21, 2020 / 02:14 PM IST

    YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రా�

    సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్, వివరాలు చెప్పిన సీఎం జగన్

    December 21, 2020 / 02:03 PM IST

    YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట�

    తక్కెళ్లపాడుకు సీఎం జగన్ : అత్యాధునిక టెక్నాలజీతో భూ రీ సర్వే

    December 21, 2020 / 07:19 AM IST

    YSR Jagananna Saswatha Bhoomi : ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏ

    దసరా కానుకగా రుణాలపై వడ్డీ మాఫీ..

    October 24, 2020 / 01:32 PM IST

    Loan Relief: కరోనా కారణంగా స్తంభించిపోయిన లావాదేవీల కారణంగా లౌక్‌డౌన్‌ సమయంలో రుణాల మారటోరియం అమలు చేశారు. దీనికి సంబంధించిన మాఫీపై కేంద్రం శుభవార్త ప్రకటించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన గైడ్�

    ఇంగ్లీషును వద్దనే వారు..అంటరానితనాన్ని ప్రోత్సాహించడమే – సీఎం జగన్

    September 7, 2020 / 12:03 PM IST

    YSR Sampoorna Poshana scheme : ఇంగ్లీషు భాషను వద్దనే వారు అంటరానితనాన్ని ప్రోత్సాహించినట్లేనని AP సీఎం జగన్ అన్నారు. ప్రీ ప్రైమరీ విధానాన్ని కూడా..పేదలకు ఇవ్వకూడదంటూ..వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలను రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తుందన్నారు. వీరి మనస్�

    ఉన్న చోటే రేషన్.. తెలంగాణలో ఉచితంగా సరుకులు

    August 12, 2020 / 07:51 AM IST

    వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉచితంగానే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. మరింత పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్రాన�

    ఏపీ సర్కార్ అభయం : మరో 6 జిల్లాలో YSR AROGYA SRI..ప్రారంభించనున్న సీఎం జగన్

    July 16, 2020 / 09:05 AM IST

    వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�

    జగనన్న తోడు..సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు..ఎవరు అర్హులు

    July 13, 2020 / 08:27 AM IST

    పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్…మరో పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధిక వడ్డీలతో సతమతమౌతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేవలం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాల�

    వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్ 

    June 24, 2020 / 08:17 AM IST

    ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం  ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కా�

    ‘జగనన్న విద్యాదీవెన’ మా కుటుంబాలను కాపాడుతుంది, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు

    April 28, 2020 / 09:50 AM IST

    ఏపీ సీఎం జగన్‌ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

10TV Telugu News