Scheme

    ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్…విపక్ష నాయకులతో మోడీ వీడియోకాన్ఫరెన్స్

    April 4, 2020 / 12:52 PM IST

    దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న R

    పేదల అకౌంట్లలో 611కోట్లు జమ చేసిన యోగి ఆదిత్యనాథ్

    March 30, 2020 / 02:44 PM IST

    దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలి

    5కోట్ల రైతులకు ఇంకా అందని పీఎం-కిసాన్ మూడో విడుత నిధులు

    February 5, 2020 / 08:56 PM IST

    రైతులకు సాయంగా నాలుగు నెలలకొకసారి 2వేల రూపాయలతో  ఏటా 6వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో వేస్తామంటూ గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే �

    KCR హామీలు : త్వరలో నిరుద్యోగ భృతి

    January 25, 2020 / 01:02 PM IST

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, తాము అధికారంలో ఐదేళ్లు ఉంటామని..నిరుద్యోగ భృతిపై త్వరలోనే నిర్�

    ‘అమ్మఒడి’ పథకం లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    January 7, 2020 / 01:54 AM IST

    అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది

    అమ్మఒడి : 300 యూనిట్లకు పైబడి ఉంటే పథకం వర్తించదు

    January 6, 2020 / 02:58 PM IST

    అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్ జరిపిన సమీక్ష కాసేపటి క్రితం ముగిసింది. 2020, జనవరి 06వ తేదీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు. పథకానికి ఎవరెవరు అర్హులెవరో చెప్పారు. 300 యూనిట్లకు పై �

    YSR పెన్షన్ కానుక : ప్రభుత్వం మాట తప్పుతోందా ? మోసం చేస్తోందా – పవన్

    December 16, 2019 / 07:20 AM IST

    వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు జనసేనానీ. ఇప్పటికే పలు ప్రదర్శనలు, ర్యాలీలు, దీక్ష చేసిన పవన్..ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. YSR పెన్షన్ కానుకలో జగన్ ప్రభుత్వం మాట తప్పుతోందని అనాలా ? లేక మోసం చేస్తోందా అనుకోవ

    GST చెల్లింపుదారులకు లాటరీ పథకం!

    November 27, 2019 / 11:45 AM IST

    పన్ను వసూళ్లు పెంచేందుకు కేంద్రం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జీఎస్టీ చెల్లించే వారికి లాటరీ పథకాన్ని తీసుకరావాలని యోచిస్తోందని తెలుస్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఈ పథకాన్ని తీసుకరావాలని భావిస్తోంది.  ఈ కొత్�

    కౌలు రైతులకు శుభవార్త

    November 26, 2019 / 12:01 PM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

    నోరు మూయించే పథకం : నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసేశారు  

    November 19, 2019 / 09:55 AM IST

    ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�

10TV Telugu News