Home » School students
America : students school director who has become an uber driver : జీసస్ పుట్టిన రోజు పండుగ క్రిస్మస్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కానీ కరోనా మహమ్మారి పుణ్యమాని అన్ని పండుగలను చాలా సాదాసీదాగా జరుపుకుంటున్న క్రమంలో క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్�
Telangana online education : బడి గంటకు వేళయిందా..? త్వరలో విద్యాసంస్థలు ఓపెన్ అవుతాయా..? తెలంగాణలో ఇప్పడిదే హాట్టాపికై కూర్చుంది. అన్లాక్ ప్రక్రియలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక స్కూల్స్ కూడా ప్రారంభం కావడం ఖా�
తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు
తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ విధానంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్ లైన్ విధానంలో పాఠాలు బోధించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్
తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన ప్రభుత్వ స్కూళ్లు మరలా తెరుచుకోనున్నాయి. కానీ ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు టీచర్లు రెడీ అవుతున్నారు. క్లాసులు నిర్వహంచుకొనేందుకు కేసీఆర్ సర్కార్ ఒకే చెప్పింది. సెప్టెంబర్ 01 నుంచి ఆన్ లైన్ పద్ధత�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది. ఇప్�
ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్కూల్ విద్యార్ధులు కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు పంపిణీ చేశారు. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు పంటలు పండిన తరువాత వాటి వ్యర్థాలను
ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల N95 మాస్కులను �
పరీక్షలు రాసిన విద్యార్థులకు టీచర్లు మార్కులేస్తుంటారు. ర్యాంకులు ఇస్తుంటారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీన్ రివర్స్ కానుంది. ఇకపై విద్యార్థులే టీచర్లకు మార్కులు, ర్యాంకులు ఇవ్వనున్నారు. టీచర్ల పనితీరును బట్టి విద్యా�
2019 సార్వత్రిక ఎన్నికలు వేళ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. పోలింగ్ కు ఇంకా వారం లోపే గడువు ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీల నేతలు హామీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.