Home » school
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసి�
స్వీడన్ బాలిక, ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్(17)… మళ్లీ స్కూల్ బాట పట్టింది. ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రచారం నిర్వహించిన ఆ బాలిక మళ్లీ చదువుల వైపు మళ్లింది. తిరిగి మళ్లీ టీనేజ్ చద�
భారత దేశంలోని అన్ని భాషల పరిరక్షణ లక్ష్యంగా కొత్త విద్యా విధానం రూపొందించారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సలేషన్ అండ్ ఇంటర్ ప్రటేషన్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాలి, పర్సియన్, ప్రాక్రిత్, అన్ని భాషలతో పాటు సంస్కృత భాషను బలోపేతం చేసేందు�
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం(జూలై 29,2020) నూతన
నోయిడాలోని అర్ష్ కన్యా గురుకుల్ పాఠశాలలో 14ఏళ్ల బాలిక ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సెక్టార్ 115లో జులై 3 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు హర్యానాలో ఉంటారు. 13ఏళ్ల సోదరి కూడా అదే స్కూళ్లో చదువుకుంటుంది. ఆ సమయానికి స�
50 సంవత్సరాల మహిళ మేఘాలయలో తన 12వ తరగతి పాస్ అయిపోయానంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. లెక్కలంటే భయమేసి పల్లెటూళ్లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. మేఘాలయ బోర్డ్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (HSLLC), ఆర్ట్స్ స్ట్రీమ్ రిజల్ట్స్ స�
వీడియో గేమ్స్.. ఇప్పుడిదే ట్రెండ్… చిన్నపిల్లల నుంచి యువకుల వరకు అందరూ వీడియో గేమ్స్ అంటే తెగ ఇష్టపడతారు.. గంటల తరబడి వీడియో గేమ్స్ తోనే గడిపేస్తుంటారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడూ వీడియో గేమ్స్ సమయంతోనే గడుపుతుంటారు. పబ్ జీ వంటి వ�
చదువుకోవాల్సిన వయస్సు ఇది. పిల్లలకు ఆటలెంత ముఖ్యమో వారికి చదువు కూడా అంతే అవసరం. ఆహ్లాదకరైమన వాతావరణంలో చదువుకునేలా చిన్నారులను ప్రోత్సహించాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి… అసలే కరోనా కాలం.. ఈ పరిస్థితుల్లో పిల్ల�
ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రికరించారు. ఇప్పటికే నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ
తబ్లిగీ జమాత్ సభ్యులను క్వారంటైన్ కోసం తమ పొరుగునే ఉన్న స్కూల్ నుంచి వేరొక చోటుకి తరలించాలంటూ ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియా నివాసితులు ఆందోళనకు దిగారు. తబ్లిగీ సభ్యుల వల్ల తమ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం