Home » school
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్పిన స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు.
స్కూల్ క్లాసు రూంలో పాము కరిచి పదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఉత్తరాది కేరళలోని వాయనాడ్ జిల్లాలో జరిగింది. చిన్నారికి పాము కరిచిందని తోటి విద్యార్థులు చెప్పినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థిని �
చదువు నేర్పే టీచర్ పైన విద్యార్థులంతా కలిసి దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసుకుంది. రాయ్ బరేలీలో గాంధీ సేవా నికేతన్ లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై సోమవారం (నవంబర్ 11, 2019)న ఈ దాడి జరిగింది. దీంతో మమతా పిల్�
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో ఒక ఖాళీ గిన్నె ని చేతిలో పట్టుకొని ఓ తరగతి ఎదుట నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తున్న ఫొటోను ‘ఆకలి చూపు’ అనే శీర్షికతో మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిడం,అది వైరల్ గా మారిన విషయం తెలిస
భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు, రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు ముందస్తు అప్రమత్తతను ప్రకటించింది సర్కార్. ముంబై, రాయ్ గడ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వా�
పరిక్షల్లో ప్రశ్నలు అంటే ఎలా ఉండాలి? ఆలోచింపజేసేవిగా ఉండాలి. విద్యార్ధుల జీవితాలను సరైన మార్గంలో పెట్టవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడాలి. కాస్త జ్ఞానం తెచ్చేవిగా ఉండాలి. కానీ లేటెస్ట్ గా తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయ నిర్వహించిన పర�
గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులు టాయిలెట్లు కడుగుతున్న ఫోటోలు..వీడియో వెలుగులోకొచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చదువుకునేందుకు వచ్చిన పిల్లలతో టీచర్లు టాయ్ లెట్లు క్లీన్ చేయించటమేంటంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్కూల�
కొన్ని కొన్ని ఘటనలు వింటే నవ్వొస్తుంది. నిజమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. నిజమని తెలుసుకుంటే మాత్రం ఇదే వింతరా బాబూ అన్పిస్తుంది. గొర్రెలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన వార్త. ఏంటి గొర్రెలకు స్కూల్లో అడ్మిషనా? అవేమన్నా చదువుకుంటాయా? చదువుకుని ఉద�
డిస్పూర్: ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పుడమితల్లి అల్లాడిపోతోంది. ఒక పాలిథిన్ కవర్ భూమిలో కలవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది లెక్కలేనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి అత్యంత భారంగా మారు�
బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రకాశ్రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నట