Home » school
పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని కూడా బెదిరించారని అతడు తెలిపాడు.
పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆదేశించారు.
ఫుడ్ పాయిజిన్ కారణంగా పలువురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా స్కూల్ యాజమాన్యం వారిని
సమాజానికి నాణ్యమైన విద్య, మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మెన్ జూపల్లి జగపతి రావ్ అన్నారు. అందుకే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.
గొడవ పడ్డ ఇద్దరు స్టూడెంట్స్ టీచర్కి ఆ విషయం ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి సంభాషణకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అన్ని సందర్భాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన
స్కూల్ లాస్ట్ డే అనగానే విద్యార్ధుల్లో కనిపించని దిగులు ఎలా ఉంటుందో.. స్కూలుని విడిచిపెడుతుంటే టీచర్లకు అలాగే ఉంటుంది. ఓ స్కూల్ టీచర్ తన జాబ్ చివరి రోజు విద్యార్ధులు పెయింట్ చేసిన డ్రెస్ ధరించి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఆనందంలో ముని
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు.
తుపాకీ పట్టుకుని, పెట్రోల్ బాంబులు పట్టుకుని క్లాస్ రూమ్ లో చొరబడ్డాడో వ్యక్తి.పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటు కూర్చుంటే న్యూస్ పేపర్ చదువుకుంటు బిల్డప్ ఇచ్చాడు.
చాక్లెట్స్ కొనిస్తాను, ఐస్ క్రీమ్ కొంటాను. నీకిష్టమైన బొమ్మలు కొనిస్తాను స్కూలుకెళ్లమ్మా అని బతిమాలి మరీ పంపిస్తారు అమ్మానాన్నలు. కానీ ఈ అమ్మానాన్నలు మాత్రం ఐదేళ్ల కూతురికి కోట్లు విలువ చేసే కారు కొనిచ్చారు.
జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాల�