score

    Young Player: 72 గంటలకు పైగా క్రీజులో.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్!

    March 1, 2022 / 07:26 PM IST

    సుదీర్ఘ బ్యాటింగ్ రికార్డును నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ముంబై టీనేజర్ సిద్ధార్థ్ మోహితే నెట్ సెషన్‌లో 72 గంటల ఐదు నిమిషాలు క్రీజులో గడిపాడు.

    Rajasthan vs Delhi, 7th Match – టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

    April 15, 2021 / 07:03 PM IST

    ఐపీఎల్‌ 2021లో ఏడవ మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరగబోతుంది. రెండు జట్లూ ఈ ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై ఓడి రెండవ మ్�

    చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్

    February 14, 2021 / 04:10 PM IST

    india vs england 2nd test : చెన్నైలో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టీం 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫాల్ ఆన్ నుంచి ఈ జట్టు తప్పించుకుంది. అశ్విన్ తన మాయాజాలంతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏకంగా 5 వికెట్లు తీశ

    ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్.. 8వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

    December 19, 2020 / 01:31 PM IST

    Australia: ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా విఫలం అయ్యింది. ఫస్ట్ డే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా తనదైన బ్యాటింగ్‌తో రాణించిన భారత్ జట్టు.. రెండవ ఇన్నింగ్స్‌లో మాత్రం చిత్తయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అధ్భుతంగ�

    RCB vs MI: కోహ్లీ ఫ్లాప్ షో.. మూడు మ్యాచ్‌ల్లో 18పరుగులే!

    September 28, 2020 / 10:28 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఈ రోజు, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 11 బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేటు క�

    సచిన్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రోడు

    February 9, 2020 / 11:24 AM IST

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డును 15 ఏళ్ల కుర్రోడు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికేట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడగా ఘనత సాధించాడు నేపాలీ యువ బ్యాట్‌మెన్. ICC మెన్స్ క్రికెట్ వర్డల్ కప్ లీడ్ – 2 మ్యాచ�

    విండీస్ కు చుక్కలు చూపించిన రాహుల్ ,కోహ్లీ….భారీ స్కోర్ నమోదుచేసిన భారత్

    December 11, 2019 / 03:35 PM IST

    ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ(డిసెంబర్-11,2019)విండీస్‌తో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్ మెన్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రాహుల్ 51 బ�

    గేల్ మెరుపులు : రాజస్థాన్ టార్గెట్ 185

    March 25, 2019 / 04:22 PM IST

    ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌ సింగ్ స్టేడియం వేదికగా సోమవారం(మార్చి-25,2019) రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు ని�

10TV Telugu News