Home » SCR
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సూచనలు పాటించాలని వెల్లడించింది. శబరిమలకు వెళ్లే భక్తులు రైళ్లలో హరతి ఇవ్వడం లాంటివి...
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకల సమయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అనౌ
ప్రయాణీకుల డిమాండ్ దృష్ట్యా, భారతీయ రైల్వేలు వివిధ జోన్లలో నిరంతరం పెరుగుతున్న రైళ్ల సంఖ్యతో రైళ్ల నిర్వహణ వ్యవధిని విస్తరిస్తోంది.
ఆన్ లైన్ లోనే తమ కార్డులను రీచార్జ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్మార్ట్ కార్డు ఉన్న ప్రయాణీకులు 'UT Sonmobile' వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, తద్వారా...రీచార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�
సంక్రాంతి పండుగకు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులే కాదు.. రైల్వే వ్యవస్థ కూడా బాగా వాడుకుంటుంది. ఈ మేరకు ప్లాట్ఫాం టికెట్ రేట్లను 100 శాతం పెంచుతూ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20క�
హైదరాబాద్ : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ కొచ్చువెల్లి, హైదరాబాద్ ఎర్నాకుళం మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ కొచ్చువెల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు రాత్రి 8 గ