-
Home » scrap
scrap
పాత 100 రూపాయల నోట్లు రద్దు? ఇందులో నిజమెంత..
ఆ నోట్ల 2024 మార్చి 31వ తేదీ వరకే చలామణిలో ఉంటాయని, ఆ తర్వాత ఆర్బీఐ వాటిని నిషేధిస్తుందని పుకార్లు రేగాయి. దీంతో ఆ నోట్లు కలిగి ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు.
Dog helping woman : మహిళతో పాటు చెత్తా చెదారం మోసిన శునకం.. ఇలాంటి పనులు చేయంచడం తప్పంటున్న నెటిజన్లు
శునకం నమ్మిన బంటు అని చెప్పాలి. తనను ప్రేమగా పెంచే వారిపట్ల విశ్వాసం చూపిస్తుంది. చెత్తా, చెదారం మోసుకెళ్తున్న ఓ మహిళకు ఓ శునకం చేసిన సాయం చూస్తే మనసు కదిలిపోతుంది.
Gift Your Scrap: ‘చెత్తను పారేయకండి.. అమ్మేయండిలా.. లేదా గిఫ్ట్ ఇవ్వండి’
స్క్రాప్ విరాళంగా ఇచ్చేవారు.. మనీ కావాలంటే తీసుకోవచ్చు లేదా Bhumi NGOకు విరాళం ఇచ్చేయొచ్చు. అటువంటి డబ్బు మొత్తాన్ని అర్హత కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ గా..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాగు చట్టాలు రద్దు : ప్రియాంకగాంధీ
Congress కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తెలిపారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ లో ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున
మండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోయే ఆ ఇద్దరికి సీఎం జగన్ బంపర్ ఆఫర్
ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న
ఒక్క దెబ్బతో : టీడీపీ కేడర్ కు హీరోగా మారిన సీనియర్ లీడర్
రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆయన.. ఇప్పుడు సడన్ గా పార్టీ కేడర్ దృష్టిలో హీరో
మండలికి మంగళం : టీడీపీ కన్నా వైసీపీకే నష్టం ఎక్కువ..!
కొంత ఆవేశం.. మరికొంత అహం... ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ
మండలికి మంగళం : సీఎం జగన్ నిర్ణయం రైటా..? రాంగా..?
తండ్రి ఆశయాలు నెరవేరుస్తా.. ఆయన బాటలోనే నడుస్తా.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆయన కీర్తిని నిలబెడతా అన్నారు. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం తండ్రిని కాకుండా
తండ్రి ఎస్.. కొడుకు నో.. : జగన్ వీడియో బయటపెట్టిన చంద్రబాబు
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంపై చంద్రబాబు స్పందించారు. మండలి రద్దుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. కౌన్సిల్ కు రాజకీయాలు
వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్ : ఓటింగ్ కు 18మంది దూరం
శాసనసభలో వైసీపీ ఫ్లోర్ మేనేజ్మెంట్పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఓటింగ్ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.