SEALED

    Tamilnadu: దళితులకు ప్రవేశం ఇవ్వకపోవడంతో కాంట్రవర్సీ.. ఒక గుడి సీల్, మరొక గుడి తాత్కాలికంగా మూసివేత

    June 8, 2023 / 03:39 PM IST

    వీరిలో 80 కుటుంబాలు షెడ్యూల్డ్ కులానికి చెందినవే. ఈ కుటుంబాలలో కొందరు తాము ఆలయంలో నిరంతరం కుల వివక్షను ఎదుర్కొంటున్నామని, ఇక వైకాసి పండుగ సమయంలో తమకు గుడిలో ప్రవేశించకుండా, సంబరాల్లో పాల్గొనకుండా అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు

    లతా మంగేష్కర్ బిల్డింగ్ సీజ్!

    August 30, 2020 / 12:59 PM IST

    మ్యూజిక్ లెజెండ్, భారతరత్న లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న భవనాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు ? అంటూ ఏదో ఆలోచించకండి. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా..ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ

    Amitabh, Abhishek లు మరో వారం రోజులు ఆసుపత్రిలోనే

    July 15, 2020 / 07:12 AM IST

    బాలీవుడ్ ను కరోనా భయపెడుతోంది. అగ్రతారలు కూడా వైరస్ బారిన పడుతున్నరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఆయన కోడలు ఐశ్వర్య రాయ

    ఉద్యోగికి కరోనా పాజిటివ్… ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ కు తాళం

    April 20, 2020 / 03:27 PM IST

    సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. �

    ఢిల్లీలో 20 ఏరియాలకు సీల్…ఫేస్ మాస్క్ లు తప్పనిసరి

    April 8, 2020 / 04:27 PM IST

    దేశరాజధానిలో దాదాపు 20కరోనా హాట్ స్పాట్ లను వెంటనే సీల్ వేస్తున్నట్లు ఢిల్లీ డిప్యూటీ మనీష్ సిసోడియా బుధవారం(ఏప్రిల్-8,2020)ప్రకటించారు. సీల్ వేసిన ఏరియాల్లోకి బయట నుంచి ఎవ్వరూ అనుమతించబడరని,అదేవిధంగా ఈ ఏరియాల్లో నుంచి బయటకు ఎవ్వరినీ వెళ్లనిచ�

    మీడియాకు నో ఎంట్రీ : యూపీలో 15జిల్లాలకు సీల్…మాస్క్ లు తప్పనిసరి

    April 8, 2020 / 12:16 PM IST

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరిగిపోతుడటంతో యోగి సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 343 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసులు ఎక్కువ‌గా న‌�

    15 గ్రామాలకు తాళం : 100మందిని కలిసిన కరోనా మృతుడు…23మందికి పాజిటివ్

    March 27, 2020 / 09:57 AM IST

    కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�

    పీడీపీ ఆఫీస్ కి సీల్ వేసిన పోలీసులు

    February 17, 2019 / 11:30 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-17,2019) జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ పర్యటన సందర్భంగా జమ్మూలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) ఆఫీస్ కి ఆ రాష్ట్ర పోలీసులు సీల్ వేశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ఆదివారం మధ్యాహ్నాం జ�

10TV Telugu News