-
Home » SEC
SEC
ఎక్స్అఫీషియో సభ్యుల ఓటుపై ఎస్ఈసీ స్పష్టత.. ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే?
February 14, 2026 / 10:41 AM ISTMunicipal elections : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.
ఏపీలో మరో ఎన్నికల సమరం.. ఈ సారి ముందుగానే..!
September 4, 2025 / 10:10 AM ISTఏపీలో మరో ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది.
Chandrababu Naidu : ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి…ప్రజలను మెప్పించి గెలవాలి
November 10, 2021 / 07:28 AM ISTధైర్యం ఉంటే పోటీలో తలపడాలి...ప్రజలను మెప్పించి గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని...దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు.
కుప్పంలో టీడీపీ అభ్యర్థిపై దాడి… రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు Chandrababu లేఖ
November 5, 2021 / 05:00 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి..
AP Parishat elections : ఏపీలో రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
April 7, 2021 / 07:40 PM ISTఏపీలో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TDP Bycot : ఎస్ఈసీని తప్పుబడుతూ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
April 2, 2021 / 04:51 PM ISTఎస్ఈసీ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని విమర్శించారు.
రాజకీయాల్లోకి రాను.. రిటైర్మెంట్ రోజే నిమ్మగడ్డ ప్రకటన
March 31, 2021 / 12:11 PM ISTNimmagadda Ramesh Kumar:రిటైర్మెంట్ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను రాజకీయాల్లోకి రాను అని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించిన రమేష్ కుమార్.. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైంది అన్నారు.…
నేడే నిమ్మగడ్డకు ఫైనల్ డే.. నెక్స్ట్ఏంటీ?
March 31, 2021 / 07:53 AM ISTNimmagadda Ramesh Kumar:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా పాపులర్ అయిన ఎన్నికల అధికారి.. కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా వేయడంతో వార్తల్లో వ్యక్తిగా మారిన…
Notice to SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసు?
March 17, 2021 / 05:45 PM ISTకాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ పోలింగ్, కీలక ఘట్టం పూర్తి, ఓటర్ ఎటువైపు
March 10, 2021 / 05:21 PM ISTMunicipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే…