Home » SEC
ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి...ప్రజలను మెప్పించి గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని...దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి..
ఏపీలో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎస్ఈసీ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని విమర్శించారు.
Nimmagadda Ramesh Kumar:రిటైర్మెంట్ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను రాజకీయాల్లోకి రాను అని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించిన రమేష్ కుమార్.. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైంది అన్నారు. సీఎస్, డీజీపి పూర్తిగా సహక�
Nimmagadda Ramesh Kumar:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా పాపులర్ అయిన ఎన్నికల అధికారి.. కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా వేయడంతో వార్తల్లో వ్యక్తిగా మారిన నిమ్మగడ్డ.. కోర్టుల్లో ప్రభుత్వంపై యు�
కాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిపోవడతో పార్టీలన్నీ పోలింగ్పై దృష్టి పెట్టాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల కార్యకర్తలంతా పోల్ మేనేజ్మెంట్పై కసరత్తు చేస్తున్నారు.
AP SEC sensational decision : ఏపీ ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కార్పొరేషన్లో ఏడో డివిజన్ ఎన్నికలు నిలిపేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ను ఉపసంహరించారంటూ ఎస్ఈసీకి కంప్లైంట్ అందింది. దీనిపై విచారణ జరిపిన ఎస్ఈసీ