Home » Second Phase
భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్లో ముగిసింది
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది.
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా రెండో ఏడాది
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండోసారి కరోనా టీకా తీసుకున్నారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. 90 ఓట్లున్న పోలింగ్ బూత్ లో 171 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కొండ జిల్లా హఫ్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉమ్రాంగ
మరికాసెపట్లో పశ్చిమ బెంగాల్, అసోంలో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభంకానున్నాయ్. పశ్చిమ బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి ఆసక్తి మాత్రం ఆ నియోజకవర్గంపైనే పడింది.
Corona vaccine : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వేసిన సంగతి తెలిసిందే. 2021, మార్చి 01వ తేదీ సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్స
second phase panchayat elections : ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగింది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అర్ధరాత్రి వరకూ రెండో విడత పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగగా.. వైసీపీ మద్దతు�