Home » Secretariat
CM Jagan meeting with secretaries : రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. దిశ చట్టం దగ్గరనుంచి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇలా చూస్తే… ఈ జాబితాలో చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. సెక్రటేరియట్లో వివిధ
cm jagan to visit secretariat: రెండు నెలల తర్వాత ఏపీ సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. గత ఏడాది(2020) డిసెంబర్ 18న కేబినెట్ సమావేశం జరిగింది. దానికి జగన్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లింది లేదు. సుదీర్ఘ విరామం తర్వాత హైపవర్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ క
హైదరాబాద్ అంటేనే ముందుగా కిక్కిరిసే..ట్రాఫిక్ గుర్తుకు వస్తుంటుంది. గంటల తరబడి వాహనాలు జామ్ కావడం తరచూ చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ కు అనేక మంది వస్తుంటారు. ఇక్కడ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ..వీరు
Central Vista redevelopment : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తోంది కేంద్రం. ఇప్పటికే 14 మందితో కూడిన హెరిటేజ్ కమిటీ సోమవారమే అనుమతులు ఇచ్చింది. పనుల�
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కు మీడియాకు అనుమతిస్తున్నట్లు హైకోర్టుకు తెలపనుంది. సాయంత్రం 4 గంటలకు సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో మీడియా �
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. త
హైకోర్టు నుంచి అనుమతి రావడంతో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులు షురూ అయ్యాయి. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో సోమవారం(జూలై 6,2020) అర్ధరాత్రి నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. కూల్చివేత ప
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. గత నెల 25న సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 10 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మెజ