Home » Secretariat
మీ సేవ కేంద్రాల్లో అందించే సేవలను.. గ్రామ/వార్డు సచివాలయాల్లో అందించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబరు 16న జారీ చేసిన జీవో 22 అమలును హైకోర్టు సస్పెండ్ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉ
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
ఏపీ రాజధాని విభజనపై జగన్ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్ ప్రకారం విశాఖలో రాజ్భవన్, సీఎం కార్యాలయం,
ఆంధ్రప్రదేశ్ సచివాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు కేబినెట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బలగాలను మోహరించారు.
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకుని వచ్చిన గ్రామ సచివాలయాలకు రంగులు మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగును ప్రభుత్వం వేయిస్తుండగా.. ఇటువంటి ఘటనలపై ప్రతిప�
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చదివిస్తే..నేడు ఆయన కొడుకు జగన్..తమకు ఉద్యోగాలు ఇచ్చారని నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులు కొనియాడారు. అక్టోబర్ 2వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని కరపలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా సచివా
దశాబ్ధాల ఘనమైన చరిత్ర కలిగిన సచివాలయం రేపటి(29 సెప్టెంబర్ 2019) నుంచి మూగబోనుంది. దేశంలో ఎంతో ఖ్యాతి తెచ్చుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు సందడి చేసిన సచివాలయం ఇకపై వెలవెలబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కసా�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ వర్షం కురిసింది. గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు సచివాలయంలోని నాలుగో బ్లాకులో రేకులు ఎగిరిపోయాయి. స్మార్ట్ పోల్ కుప్పకూలింది. సచివాలయంలో నిఘా కోసం స్మార్ట్ పోల్ ఏర్పాటు చేశారు. దీని ఖరీదు 15 ల�