Home » SECURITY FORCES
ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు ..
తెలంగాణలోని కర్రెగుట్టలు రక్తసిక్తం అయ్యాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా సాయుధ బలగాలు చేపట్టిన కూంబింగ్ లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి.
కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రత బలగాలు భావిస్తున్నాయి.
Anti-Naxal operation : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కొండ ప్రాంతంలో సుమారు 10వేల మంది భద్రతా సిబ్బందితో మావోయిస్టులపై చేపట్టిన భారీ ఆపరేషన్ ఐదవ రోజుకు చేరుకుంది.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ మీడియాకు వివరాలు తెలిపారు.
మహారాష్ట్ర సరిహద్దులోని టేకేమాటా సమీపంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి.
పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉగ్రవాదులు మరో సారి పేలుడుకు పాల్పడ్డారు. పాక్ దేశం ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్లో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది ఒకరు మరణించగా,మరో 8 మంది గాయ�