-
Home » SECURITY FORCES
SECURITY FORCES
U టైప్ దాడుల్లో మాస్టర్ మైండ్ హిడ్మా.. అసలు U టైప్ గెరిల్లా దాడి అంటే ఏంటి?
ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసులు ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు.
హిడ్మా ఎవరు? ఈ భారీ గెరిల్లా దాడుల వ్యూహకర్తపై రూ.కోటి రివార్డు.. ఎన్ని భీకరదాడులు చేశాడో, ఎలా తప్పించుకునేవాడో తెలుసా?
భద్రతా బలగాలు అడవుల్లో క్యాంపులు వేసుకుంటే వాటిపై ఆకస్మాత్తుగా దాడులు చేయడంలో హిడ్మా ఆరితేరాడు.
బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. 20మంది నక్సలైట్లు మృతి
ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ వేళ.. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు ..
కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్.. 22మంది మావోయిస్టులు మృతి?
తెలంగాణలోని కర్రెగుట్టలు రక్తసిక్తం అయ్యాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా సాయుధ బలగాలు చేపట్టిన కూంబింగ్ లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి.
20వేల మందికిపైగా సాయుధ బలగాలు.. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న జవాన్లు, బేస్ క్యాంప్ కోసం ఏర్పాట్లు..
కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రత బలగాలు భావిస్తున్నాయి.
కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కాగర్’.. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేతో మావోయిస్టుల ఏరివేత..!
Anti-Naxal operation : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కొండ ప్రాంతంలో సుమారు 10వేల మంది భద్రతా సిబ్బందితో మావోయిస్టులపై చేపట్టిన భారీ ఆపరేషన్ ఐదవ రోజుకు చేరుకుంది.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. 20మంది మావోలు మృతి
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
కాల్పులతో దద్దరిల్లిన అటవీ ప్రాంతం.. 31 మంది మావోయిస్టులు మృతి
బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ మీడియాకు వివరాలు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. మరో నలుగురు మావోయిస్టులు హతం
మహారాష్ట్ర సరిహద్దులోని టేకేమాటా సమీపంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.