Home » SEEN
స్ బుక్..20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తల్లి జాడా తెలిపింది. ఫేస్ బుక్ లోని ఫొటో ద్వారా తల్లి ఆచూకీ లభించింది. 20 ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన తల్లిని పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో ఆమె కుమారుడు గుర్తించాడు.
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు సమయంలోఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా �