Home » select committee
మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. వ్యవసాయ సంస్కరణ బిల్ల
Agriculture Minister Narendra Singh Tomar : పార్లమెంట్ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వ
కేవలం 23 మంది శాసనసభ్యులతో ఏపీ అసెంబ్లీలో అధికార పక్షంపై పోరాటం చేయలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది ప్రతిపక్ష టీడీపీ. ఉన్న 23 మందిలో ముగ్గురు పార్టీకి దూరం అయ్యారు. అదే సందర్భంలో శాసన మండలిలో మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు టీడ�
రెండు బిల్లులపై నియమించబడిన సెలెక్ట్ కమిటీని స్పీకర్ అపాయింట్ మెంట్ చేయలేరని వైసీపీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అపాయింట్ చేయకపోతే..కాలక్షేపం చేసినట్లు అవుతుందని తెలిపారు. మండలి రద్దు కాకపోతే ప్రమాదంలో పడే వారని స్పీకర్ను
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మండలిలో నిబంధనలకు
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్. దాంతో జగన్ ప్రభుత్వం జోరుకి అడ్డుకట్ట పడింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంత�
తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానిక
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్
ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెండు బిల్లులను మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించడంపై ఫ్రస్ట్రేషన్కు గురయ్యారు వైసీపీ నేతలు. మండలి చైర్మన్ షరీఫ్ పై విమర్శలు వర్షం