Home » Selfie
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన ఓ కుటుంబం హరిద్వార్ లోని మానసా దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చింది.
లావణ్యకి, నిహారిక మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో అనేక సార్లు వీరిద్దరూ కలిసి పార్టీల్లో కనిపించారు. నిశ్చితార్థం తర్వాత మా వదిన అంటూ లావణ్యతో దిగిన ఫోటో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ కూడా చేసింది నిహారిక.
రమేష్ చంద్ర కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వెంటనే సోషల్ మీడియాలోకి ఎక్కింది. 500 రూపాయల నోట్ల కట్టల పక్కన రమేష్ చంద్ర భార్య, పిల్లలు ఫోజులు ఇస్తూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. 14 లక్షల రూపాయల విలువైన భారీ నగ�
మెడికల్ అధికారిగా హెలికాప్టర్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని తన ఫేస్ బుక్ తో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. అంతే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
పెద్ద సినిమాల సీజన్ అయిపోయింది. వరస పెట్టి స్టార్ హీరోలందరూ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేసి మొన్నటి వరకూ వరస పెట్టి మూవీస్ అన్నీ రిలీజ్ చేశారు. ఇక మళ్లీ సమ్మర్ లో సినిమాల సీజన్ స్టార్ట్ అయ్యే వరకూ ధియేటర్లో చిన్న సినిమాలదే హవా...............
తాజాగా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ పై సెల్ఫీ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే తనయుడు దాడి చేశాడు. బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ సోమవారం రాత్రి ముంబైలోని ఓ ఏరియాలో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ కి ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్ళాడు.................
పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి బుధవారం సాయంత్రం మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్కు వెళ్లాడు. అనంతరం హోటల్లోని క్లబ్ నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారికి షా సెల్ఫీ ఇచ్చారు. అయితే, ఇంకో సెల్ఫీ క�
కేరళలో సెల్ఫీ కారణంగా ఏకంగా పెళ్లి వేడుకనే వాయిదా పడింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్ కు కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది.
సెల్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజు పెరిగి పోయింది. సెల్ఫీ మోజులో వివిధ పరిస్ధితుల్లో పలువురు మృత్యువాత పడిన వార్తలు వింటూనే ఉన్నాము.
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పుష్ప అనే యువతి, తనకు కాబోయే భర్త గొంతు కోసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.