Home » Selfie
హిందీ బిగ్బాస్ ఫేమ్, నటి అర్షి ఖాన్కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్టులో అర్షి ఖాన్ కనిపించగానే.. ఆమె దగ్గరికి ఓ వెళ్లిన ఓ అభిమాని.. ఒక సెల్ఫీ కావాలని అడిగాడు. తన అభిమాని కావడంతో ఆమె కాదనలేకపోయింది. సరే చెప్పింది. ఫొటోక�
సెల్ఫీ మోజు ఎందరినో బలితీసుకుంటుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో చుట్టుపక్కల ఏముందో గమనించకపోవడంతో చాలామంది ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
తమిళ సూపర్ స్టార్ అజిత్ కు కోపం వచ్చింది. అభిమానులపై ఆయన సీరియస్ అయ్యాడు. అంతేకాదు ఓ అభిమాని చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్నాడు.
German Prison Changes over 600 Locks: యూత్ కి సెల్ఫీలపై ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్ఫీల కోసం ఏమైనా చేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టేవారూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ సెల్ఫీలు తీసుకోవడం,
Selfie with Gun: గన్తో సెల్ఫీ తీసుకుంటూ.. ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. సౌరబ్ అనే వ్యక్తి స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడి దగ్గరకు వెళ్లబోతుండగా ఈ ఘటన జరిగింది. బిస్రాఖ్ పోలీసులకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. ‘బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ అధికారులకు ఓ �
selfie: చిత్తూరు జిల్లాను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. కొండయ్యగారిపల్లి, దుర్గరాజాపురంలో కారు కొట్టుకుపోయిన గంటల వ్యవధిలోనే.. మరో వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. కౌండిన్య వాగులో పడి తల్లి, కొడుకు కొట్టుకుపోయారు. వాగులో పడిన వారిని పలమనేరుకు చెం�
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. విహారయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా జారీ పడిపోవడంతో మృతి చెందాడు. ఖండాల సమీపంలోని లొద్ది జలపాతానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జారీ నీటి వలయంలో పడిపోయాడు. సెల్ఫీ తీస�
కొన్ని కొన్ని Vidios లు చూస్తే ఔరా నిజమేనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితత్వంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ ఉడుత తనకు నీళ్లు కావాలంటూ..కోరుతున్నట్లు ఉన్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతోంది. యువతి సెల్ఫీ తీ�
సరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జల�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో