Home » sensational Allegations
మమ్మల్ని చంపటానికి పోలీసులు వచ్చారు. సదశివా పేట్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి సివిల్ డ్రెస్ లో వచ్చారు.
కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్�
ఒడిశా రైళ్ల ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర ఉందని ఆరోపణలు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ లో ఏముంది? ఎందుకు టీఎంసీపై ఆరోపణలు?
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని అందుకే కక్షకట్టి హత్య చేశాడని ఆరోపించారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన కొడుకుకు ఫోన్ చేసి భూతు పదాలతో దూషించి చంపుతామని బెదిరించ�
నిజామాబాద్లో కవితను ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే.. తన రాజకీయాల కోసం కేసీఆర్ పక్కా ప్లాన్ ప్రకారమే తన కూతురు కవితి ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు అంటూ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
షిండేకు గతంలోనే సీఎం పదవి ఇస్తామన్నామని పేర్కొన్నారు. మే 30న షిండేకి సీఎం ఆఫర్ చేసినట్లు తెలిపారు. షిండేకి సీఎం పదవి ఇవ్వడానికి ఉద్ధవ్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
నిందితుల బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్ సీ మెమోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లైనా నిందితులకు శిక్ష పడేలా చేస్తానని చెప్పారు.
పెళ్లి సమయంలో భారీగా కట్నం ఇచ్చినా వేధింపులు ఆగలేదన్నారు. తనను వేధిస్తున్నాడని.. ఇంట్లో పెట్టి బంధించారంటూ ఏక్నాథ్రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.