Home » sensational comments
హైదరాబాద్లో దేశ ద్రోహులున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతల బృందం కలిసింది. దొంగ పత్రాలతో ఆధార్ కార్డులు పొందిన వారిపై విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. రోహింగ్య
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు.
ఫిబ్రవరి 8 తరువాత షాహీన్బాగ్ ను మరో జలియన్ వాలాబాగ్ మార్చొచ్చని ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 50 రోజులుగా షాహీన్బాగ్లో కొనసాగుతున్న ఆందోళనలను అణచి వేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత
త్వరలోనే ఏపీ అసెంబ్లీలో పెను సంచలనం జరుగనుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తమదేనంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వనున్నారని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యుల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుంది కాబట్టే పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ చేశారని అన్నారు.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిపై గద్దలు వాలాయని ప్రజలు ఆ గద్దల బారిన పడకుండా..కాపు కాసేందుకు నేను ఉన్నాననీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రిపై ఇప్పటి వరకూ ఈగ కూడా వాలకుండా కాపు కా�
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ పెంచే లీడర్స్లలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లీడర్..తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా మరో బాంబు పేల్చారు. సంవత్సరంలోపు వైఎస్ భారతీ ముఖ్యమంత్రి కావచ్