Home » sensational comments
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలన్నారు.
మూడు రాజధానులపై జనసేన విమర్శలు గుప్పిస్తుంటే..ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండడం, పార్టీకి దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. 2020, జనవరి 11వ తేదీ జనసేన పార్టీ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానిక
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైలులో వేయాలన్నారు.
వైసీపీ నేతలపై సీనీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఆందోళనలను ఉద్దేశించి అధికార పార్టీ నేతలు హేళన చేస్తూ..చులకన చేస్తూ మాట్లాడటంపై జనసేన నేత..సినీ నటుడుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స్ చేసే అధి�
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలన్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ఆలోచించాలి...రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. రాజధానిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..మిత్రులు ఉండరని అంటుంటారు. ఎన్నికల సమయంలో అప్పటి దాక విమర్శలు, ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఒక్కటై పోతుంటాయి. పొత్తులతో కదన రంగంలోకి దూకుతుంటాయి. ఈ పొత్తులు ఒక్కసారి సక్సెస్ అవుతుంటాయి. మరోసారి ఫెయిల్ అవుతుంటాయ�
చంద్రబాబు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అంబటి రాంబాబుకు అర్థం తెలుసా అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు.