Home » sensational comments
ప్రియాంకా గాంధీ తన పేరును ఫిరోజ్ ప్రియాంకాగా మార్చుకోవాలని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సూచించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అటువంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రియాంకా గాంధ�
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే చచ్చేంత భయం అంటూ బెంగాల్ బీజేపీ మహిళా నాయకురాలు రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దీదీపై బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టం-2019 మద్ధతుగా బంకురా
ఏపీ రాజధాని అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అది వృధాయే తప్ప ఎటువంటి అభివృద్ధి చేయటంలేమనీ..అదే విశాఖపట్నంలో రాజధాని అయితే అమరావతిలో పెట్టిన ఖర్చులో కేవలం 10శాతం ఖర్చు చేస్తే హైదరాబాద్ ను తలదన్నే రాజధాని అవుతుందని సీఎం జగన్ సంచలన వ్�
ఏపీకి త్రీ క్యాపిటల్స్ ఇష్యూ..జీఎన్ రావు కమిటీపై మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ వేసిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సీఎంకు అనుకూలంగానే ఇస్తుందని తప్ప �
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని విమర్శించారు.
టీడీపీ సభ్యులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిగ్గులేని టీడీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రం చేపట్టి ప్రజలెవ్వరూ రారనీ..కనీసం పార్టీ నేతలు కూడా రారని..కనీసం 10మంది మాత్రమే వస్తారనీ.. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేదనీ.. పార్టీ న�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదని కన్నబాబు అన్నారు.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అనంతరం చర్చను ప్రారంభించారు స్పీకర్. చర్చలో పాల్గొన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును ఆమోదిస్తే అమిత్ షా హిట్లర్ సరసన చేరిపోత�