Home » sensational comments
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదన్నారు.
బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ తనయుడు, సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీ వరుణ్గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మేనకా గాంధీ తరపున సుల్తాన్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వరుణ్ గాంధీ.. ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప�
సార్వత్రిక ఎన్నికలవేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర మినిష్టర్ పంకజ ముండే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భహిరంగ సభలో మ�
జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.. హాట్హాట్ కామెంట్స్తో ఎప్పుడూ వార్తల్లో ఉండే కాంగ్రెస్ లీడర్. కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడు. ఇంతటి స్పీడున్న ఈ లీడర్.. ఇటీవల కాస్త వెనక్కి తగ్గారనిపిస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున
ఢిల్లీ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న 35 మంది అభ్యర్థులు తమ పార్టీ వారు కాదని స్పష్టం చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను చంద్రబాబే నిలబెట్టారని ఆరోపించారు. తాను
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందాక తనను సీఎం చేస్తే కాంగ్రెస్కు రూ.1500 కోట్లు ఇస్తానన�
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్.. నర్సాపురం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో స్థానం నుండి కూడా పోటీ చేస్తానన్న పాల్.. 22వ తేదీన ఉదయం 10గంటలకు నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ సంధర్భంగా చంద్రబా�
తూర్పుగోదావరి : మాజీ ఎంపీ..వైఎస్ జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై పలు వివాదాలు తలెత్తుతున్న క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గతంలో వివేకాపై రెండు సార్లు చేయి చేసుకున్నారనీ..ఈ సంగతి తనతో పాటు ఆ �
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఓటు వేస్తే, మోడీకి వేసినట్లే అని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయవద్దు అంటూ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం శంషాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ
నాగపూర్ : యూరిన్తో యూరియా తయారు చేయొచ్చునని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో బీజేపీ అగ్రనేతలు సైతం చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు కూడా దారి తీస్తున్న క్రమంలో నాగపూర్ నగరంలో జరిగిన మ�