sensational comments

    అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ 

    December 7, 2019 / 09:59 AM IST

    భారతదేశం అత్యాచారాలకు రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత..వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తన నియోజకవర్గమైన వయనాడ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ప్రపంచ దేశాల ముందు భారతదేశం ప్రతిష్ట దెబ్బతింటోందనీ..అత్యాచారాలకు రాజధాన

    రాష్ట్రాన్ని ముంచే సీఎం: జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం : దేవినేని  

    December 3, 2019 / 09:22 AM IST

    ఏపీ సీఎం జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం అని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.6వేల కోట్ల నష్టం కలిగిలా పాలన చేసిన సీఎం జగన్ కు మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాష�

    రజినీకాంత్ సంచలన కామెంట్స్

    November 21, 2019 / 03:09 PM IST

    తమిళ రాజకీయాల్లో హీరో రజినీకాంత్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారంటూ రజనీ సంచలన కామెంట్స్ చేశారు.

    జగన్ ఊ అంటే.. చంద్రబాబు, లోకేష్ మినహా అందర్నీ తీసుకొస్తా

    November 16, 2019 / 08:22 AM IST

    టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    జగన్‌కు విష్ణుకుమార్ రాజు సపోర్టు : ఇంగ్లీష్ భాష అవసరమే

    November 14, 2019 / 01:16 PM IST

    ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై తీసుకున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మద్దతు ప్రకటించారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు.

    ఆర్టీసీ సమ్మె : హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఎండీపై సీరియస్

    November 7, 2019 / 06:30 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 2019, నవంబర్ 07వ తేదీ గురువారం జరుగుతున్న విచారణకు సీఎస్‌ జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికార�

    పోలీస్ అకాడమీ డైరక్టర్ వికే సింగ్ సంచలన కామెంట్స్

    October 3, 2019 / 04:06 PM IST

    పోలీస్ అకాడమీ డైరక్టర్ వినయ్ కుమార్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో పోలీసులకు ఇచ్చే శిక్షణ తీరు మారాలన్నారు. వారిపై దుబార ఖర్చులు తగ్గించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని రాజబహదూర్ వెంకట్రామిరె

    పోలీసులు డబ్బుంటేనే స్నేహం చేస్తారు.. జైళ్లలో పేదలే!

    October 3, 2019 / 09:44 AM IST

    ట్రెయినింగ్ అకాడమీలు.. డంపింగ్ యార్డులుగా మారిపోయాయంటూ తీవ్రంగా విమర్శించారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్. సమాజంలో సామాజిక కార్యకర్తలుగా ఉండాల్సిన పోలీసులు.. డబ్బు, అధికారం ఉ�

    వాలంటీర్లతో ప్రమాదం.. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడుతున్నారు: చంద్రబాబు

    September 28, 2019 / 01:14 AM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ వేధింపులకు చనిపోయిన మహిళ గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. ఇలాం

    మునిగిన బోటులో ఉన్నది 73మంది కాదు.. 93మంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    September 19, 2019 / 11:51 AM IST

    గోదావరిలో బోటు ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్లు చేశారు. గోదావరిలో మునిగిపోయిన బోటులో ఉంది 73మంది ప్రయాణికులు కాదని, 93మంది అని ఆయన అన్నారు. బోటులో ప్రయాణికుల సంఖ్యను అధికారులు తప్పుగా  చెప్పారని హర్షకుమార్ మండిపడ్డార

10TV Telugu News