Home » sensational comments
ప్రభుదేవా మాజీ భార్య నయనతారపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు..
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ సోదరి రంగోలి తాజ్ మహల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
విశాఖలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం (మార్చి 11, 2020) మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆకాంక్షను అడ్డుకోవడం సరికాదని రమేష్ బాబు అన్నారు. విశాఖ పాలనా రాజధానిగా
చనిపోయినవారికి మర్యాదు ఇవ్వాలి. వాళ్లు మనకు శతృవులైనా సరే మిత్రులైనా సరే..అందుకే నా భర్తను చంపిన నా తండ్రి భౌతిక కాయాన్నిచూడటానికి వెళ్లాననీ..కానీ నన్ను మా నాన్న మారుతీరావు బంధువులు కనీసం శవం వద్దకు కూడా రానివ్వలేదని అమృత వాపోయింది. కానీ తం�
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడనే అంశంపై వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2020, మార్చి 07వ తేదీ శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో కొ�
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు.
సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి తమిళనటి వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది..
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.