Home » sensational comments
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేశారు. పాపానాయుడుపేటలో మీసం తిప్పి, చిటికేసి పౌరుషంగా నారా లోకేశ్ మాట్లాడారు. తాను పాదయాత్ర చేస్తుంటే తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.
టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా, ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఓ సభలో మంత్రి అశ్వత్థ నారాయణ హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా ప్రసంగించారు.
వైసీపీలోకూడా కొంతమంది మంచివారు ఉన్నారు. వారంతా కోటంరెడ్డి బాటలో బయటికి రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వటంతో ఇన్ని రోజులు గొలుసులతో తాడేపల్లిలో కట్టేసిన పిచ్చి కుక్కల్ని బయటికి వదిలారంటూ వైసీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అని తెలిసి సీఎం కేసీఆర్ ‘డిప్రెషన్’ లో ఉన్నారు అంటూ బీజేపీ నేతల తరుణ్ చుక్ ఎద్దేవా చేశారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయం కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని తెలంగాణలో కాంగ�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందన్నారు. సమాచారం ఉంటేనే ఎవరైనా విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.
వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ రచ్చ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేరం అని ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదు..అరెస్ట్ చేస్తానని బెదిరించటం కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
ఒక్కడ్ని చేసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు..నేను తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అంటూ వైసీపీ నేతల విమర్శలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి.