Home » Seoul
ఇవాళ (మంగళవారం) దక్షిణ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రతినిధుల బృందం సందర్శించనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరా ..
గత వారం ఉత్తర కొరియా సైన్యం కూడా ఓ ప్రకటన చేస్తూ.. దక్షిణ కొరియాతో అనుసంధానించిన రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా కట్ చేసి తమ సరిహద్దులో ఉన్న ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని చెప్పింది.
ఆకలేసిందని ఓ విద్యార్ధి మ్యూజియంలోని అరటిపండు కళాకండాన్ని తినేశాడు. తొక్కని మాత్రం భద్రంగా గోడకి తగిలించాడు. ఆ కళాఖండం ధర కేవలం 98 లక్షల రూపాయలట.. విడ్డూరంగా ఉందా.. చదవండి.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో సియోల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి.ఈ వరద ధాటికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు.
ఉద్యోగ భద్రత మరియు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కొరియా ప్రధాన కార్మిక గ్రూపు-కొరియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (KCTU)..సియోల్ డౌన్టౌన్తో సహా
ఫోన్లలో ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించకుండా..గూగుల్ (Google) అడ్డుకొంటోందని లోకల్ స్మార్ట్ ఫోన్ మేకర్ల నుంచి ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ కానీ, నయం చేసే మందు కానీ ఇంకా ఏవీ రాలేదు. దీంతో కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం. అందులో భాగమే మాస్కులు ధరించడం, భౌత
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బతికే బాగానే ఉన్నారని సౌత్ ప్రెసిడెంట్ మూన్ జే టాప్ సెక్యూరిటీ అడ్వైజర్ వ్యాఖ్యానించారు. కిమ్ ఓ యానివర్సరీకు వెళ్లారు. అతని గైర్హాజరీతో నెలకొన్న సందేహాలకు తోడుగా రూమర్లు సృష్టించారు. ‘మా ప్రభుత్వాన�
సియోల్ : దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సియోల్ శాంతి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ పురస్కారాన్ని భరతజాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ప్రేరణ, కృషి వల్లే గత ఐదే
సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు