SERIAL BLASTS

    పెరోల్ పై బయటికొచ్చి…అదృశ్యమైన Dr Bomb

    January 17, 2020 / 06:12 AM IST

    1993ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన 68ఏళ్ల జలీస్ అన్సారీ అదృశ్యమయ్యాడు. పెరోల్ పై ఉన్న అతడు గురువారం(జనవరి-16,2020)ఉదయం నుంచి కన్పించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. లైఫ్ టర్మ్ శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ ముంబైలోని  అగ్రిపాడా �

    శ్రీలంక భీతావహం : ఆరుగురు భారతీయుల మృతి

    April 22, 2019 / 05:44 AM IST

    శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య 290 మందికి చేరింది. గాయపడిన 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో 35 మంది విదేశీయులున్నారు. ఏప్రిల్ 21వ �

    మేము ఉన్నాం : శ్రీలంకకు పలు దేశాల అండ

    April 21, 2019 / 09:51 AM IST

    మేము ఉన్నాం..అంటూ శ్రీలంకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదులు జరిపిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అక్కడ జరిగిన మారణకాండపై పలు దేశాలు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశాయి. లంక దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయా దేశాధ్యక్షుల�

    అస్సాం బాంబు పేలుళ్ల కేసులో 10 మందికి జీవితఖైదు

    January 30, 2019 / 08:30 AM IST

    2008 అస్సాం వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి రెండు రోజుల క్రితం  14 మందిని దోషులుగా తేల్చిన  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం(జనవరి 30,2019) వారికి శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుకి సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(NDFB) వ్యవస్థాపకు�

10TV Telugu News