Home » Serious Warning
పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల్లో చిచ్చులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ను విడగొడతం అంటే తోలు తీస్తాం అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్లోని పబ్స్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎక్సైజ్, పోలీస్ శాఖలను కాస్త గట్టిగానే మందలించిన న్యాయస్థానం.. పబ్బులకు మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత.. పబ్బుల్లో సౌండ్ వినిపించొద్దని తేల్
మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇవ్వట్లేదంటూ ఫైర్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు బాలకృష్ణ. అడిగేవాడు లేడనుకున్నారా? బ
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రైతుల ఆందోళనలు 14వ రోజు కొనసాగుతుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీనియర్ నేత నాదెం�