Home » Serious
ఛత్తీస్గఢ్లోని కవర్దాలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఓ పాడి గేదెపై… ‘మా మాట వినండి. ఈ సారికి కాంగ్రెస్ను ఎన్నుకోండి. కాంగ్రెస్కే ఓటేయండి’ అనే అర్థం వచ్చేలా హిందీలో రాశారు. తర్వాత పలుపు తాడు విప్పేసి �
విజయవాడ : ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలపై సీఈవో ద్వివేది వివరణ కోరారు. నియోజకవర్గానికి ముగ్గురు బెల్ నిపుణులను కేటాయించినా వారి సేవలను వాడకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానిక�
రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ (87) చిక్కుల్లో పడ్డారు. ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.
పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం(మార్చి-22,2019) ఉదయం రాజధాని ఆక్రాకి 430కిలోమీటర్ల దూరంలోని బోనో తూర్పు ప్రాంతంలోని అంపొమా టౌన్ లోని కిన్ టాంపో టెకిమన్ రోడ్డుపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమ
పాక్ మాజీ అధ్యక్షడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయ్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వ్యాధికి సంబంధించి కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే శనివారం(మార్చి-16,
ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది జిల్లా
ప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడిన యువతి మధులిక ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. శరీరంలో 15 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయని వెల్లడించారు. రక్తం ఎక్కువగా పోయిందని.. చికిత్సకు సహకరించటం లేదంటున్నారు డాక్టర్లు. కాపాడేందుకు తీవ్రంగా ప్రయత�
విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎం�