-
Home » SERVED
SERVED
Restaurant Staff Negligence : రెస్టారెంట్ లో దారుణం.. వాటర్ బాటిల్స్కు బదులుగా యాసిడ్ బాటిల్స్ పంపిణీ
October 5, 2022 / 09:12 AM ISTపాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీ వేడుకలో వాటర్ బాటిల్స్కు బదులుగా యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఆ బాటిల్స్తో చేతులు కడుక్కున్న ఓ అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. మరో…
రూ.5లకే అన్నం : ఒక్కరోజే 45 వేల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటీన్లు
May 13, 2021 / 04:36 PM ISTRs.5 Annapurna Canteens In GHMC :అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టి ఆకలితీర్చేది. అదే పేరుతో జీహెచ్ఎంపీ నిర్మించిన అన్నపూర్ణ క్యాంటీన్లు కేవలం రూ.లకే నిరుపేదల కడుపులు నింపుతోంది.ఈ క్రమంలో గురువారం (మే 13,2021)…
Cattle feed for mid-day meal : పిల్లలకు పెట్టే..మధ్యాహ్న భోజనంలో ‘పశువుల దాణా’..
March 20, 2021 / 10:23 AM ISTCattle feed for mid-day meal In Pune Municipal school : స్కూళ్లల్లో చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం కాకుండా పశువుల దాణా అందింది. పూణె మున్సిపల్ కార్పొరేషన్ లో…
సూర్యాపేటలో హృదయ విదారక ఘటన : రోడ్డు పక్కన చనిపోయిన తల్లికి సపర్యలు చేసిన చిన్నారి
March 3, 2021 / 05:03 PM ISTHeartbreaking incident in Suryapeta : చావు.. పుట్టుకలంటే తెలియని తనం.. తల్లి చనిపోయింది కూడా తెలియనంత చిన్నతనం.. తన తల్లి చనిపోలేదు.. బతికే ఉందనుకునేంత పసితనం. సూర్యాపేటలో ఓ హృదయవిదారక ఘటన.. అందరినీ…
ట్రంప్ వస్తున్నాడు.. ఇళ్లు ఖాళీ చేయండి : స్లమ్ ఏరియాలో ఉంటున్న కుటుంబాలకు నోటీసులు
February 18, 2020 / 05:42 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ
హోటల్ పూరీలో బల్లి : 12 మందికి అస్వస్థత
September 10, 2019 / 04:34 AM ISTఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పూరీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ పూరీలు తిన్న 14 మందిలో 12మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.…
రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ పాయిజన్
April 7, 2019 / 11:47 AM ISTన్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జార్ఖండ్ లోని బొకారో స్టేషన్…