-
Home » SERVED
SERVED
Restaurant Staff Negligence : రెస్టారెంట్ లో దారుణం.. వాటర్ బాటిల్స్కు బదులుగా యాసిడ్ బాటిల్స్ పంపిణీ
పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీ వేడుకలో వాటర్ బాటిల్స్కు బదులుగా యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఆ బాటిల్స్తో చేతులు కడుక్కున్న ఓ అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. మరో అమ్మాయి నోరు కాలిపోయిం�
రూ.5లకే అన్నం : ఒక్కరోజే 45 వేల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటీన్లు
Rs.5 Annapurna Canteens In GHMC :అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టి ఆకలితీర్చేది. అదే పేరుతో జీహెచ్ఎంపీ నిర్మించిన అన్నపూర్ణ క్యాంటీన్లు కేవలం రూ.లకే నిరుపేదల కడుపులు నింపుతోంది.ఈ క్రమంలో గురువారం (మే 13,2021) ఒక్కరోజే 45 వేల మంది కడుపులు నిపించింది. రోజువారీ కూలీలు, కార
Cattle feed for mid-day meal : పిల్లలకు పెట్టే..మధ్యాహ్న భోజనంలో ‘పశువుల దాణా’..
Cattle feed for mid-day meal In Pune Municipal school : స్కూళ్లల్లో చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం కాకుండా పశువుల దాణా అందింది. పూణె మున్సిపల్ కార్పొరేషన్ లో పిల్లల కోసం పంపించే ఆహార పదార్ధాలు వచ్చిన లోడును పరిశీలించిన అధికారులు షాక్ అయ్యారు. విద్య�
సూర్యాపేటలో హృదయ విదారక ఘటన : రోడ్డు పక్కన చనిపోయిన తల్లికి సపర్యలు చేసిన చిన్నారి
Heartbreaking incident in Suryapeta : చావు.. పుట్టుకలంటే తెలియని తనం.. తల్లి చనిపోయింది కూడా తెలియనంత చిన్నతనం.. తన తల్లి చనిపోలేదు.. బతికే ఉందనుకునేంత పసితనం. సూర్యాపేటలో ఓ హృదయవిదారక ఘటన.. అందరినీ కంటతడి పెట్టించింది. తన తల్లి చనిపోయిందని కూడా తెలియని ఆ చిన్నారి.. అక్�
ట్రంప్ వస్తున్నాడు.. ఇళ్లు ఖాళీ చేయండి : స్లమ్ ఏరియాలో ఉంటున్న కుటుంబాలకు నోటీసులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ
హోటల్ పూరీలో బల్లి : 12 మందికి అస్వస్థత
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పూరీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ పూరీలు తిన్న 14 మందిలో 12మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్ గంజ్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. �
రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ పాయిజన్
న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జ�