Seven killed

    road accident : శ్రీశైలం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి, ఎనిమిది మందికి గాయలు

    March 28, 2021 / 07:46 AM IST

    నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దామరమడుగు వద్ద ఆగి ఉన్న లారీని.. టెంపో ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా..హాస్పిటల్ కు తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

    బంగ్లాదేశ్ లో విషాదం : గ్యాస్ పైప్ లైన్ లీకై ఏడుగురి మృతి

    November 17, 2019 / 01:54 PM IST

    బంగ్లాదేశ్ లోని చిట్టగ్యాంగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదంతస్తుల భవనం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకై జరిగిన పేలుడులో  7గురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఆదివారం, నవంబర్ 17న జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక చిన్నారి, ఇద్దరు మ

    ఏపీలో పిడుగులు: ఏడుగురు మృతి

    April 21, 2019 / 02:58 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అవుతుండగా.. కోత దశలో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి. మరోవైపు పంటలతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. అకాల వర్షాలు, పిడుగులు కార�

10TV Telugu News