కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన షాహిద్ కపూర్, కియారా అద్వానీని పలు ప్రశ్నలు అడిగాడు కరణ్. కియారాని ఉద్దేశించి నువ్వు బెడ్రూమ్లో దొంగా పోలీసు లాంటి ఆటలు ఆడలేదా? అని అడిగాడు. దీనికి కియారా కొంత ఇబ్బందిగా ఈ ఎపిసోడ్ మా అమ్మ కూడా చూస్తుంది..................
జెర్సీ సినిమాకి మొదటి నుంచి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాకి మొదట కరోనా లాక్ డౌన్ రాగా షూటింగ్ మధ్యలో ఆగింది. ఆ తర్వాత కరోనా సెకండ్ లాక్ డౌన్ వచ్చి సినిమా రిలీజ్............
ఇటీవల బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అన్నట్లుగా సినిమాలు పోటీపడుతుండటంతో ఇండియన్ బాక్సాఫీస్ రెండు వర్గాలుగా చీలిపోయిందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు....
రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 14న కేజీఎఫ్2ను తీసుకొస్తామని ముందే చెప్పినా.. దానికి ఒక రోజు ముందే బరిలోకి దిగుతామని థళపతి తేల్చేేశాడు.
ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు అన్నా, తెలుగు స్టార్స్ అన్నా, బాలీవుడ్ జనాల్లో చిన్నచూపు ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు,.....
చురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్యాన్ కలకత్తా నేపథ్యంలో ఈ మూవీని..
ఓటీటీలో ఫేడవుట్ అయిపోయిన స్టార్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అప్ కమింగ్ ఆర్టిస్టులు ఉంటారనుకుంటే తప్పుకంటెంట్ లో కాలేసినట్టే.
ప్రకటించిన తేదికి సినిమా విడుదల కావడం లేదని ‘జెర్సీ’ మేకర్స్ అనౌన్స్ చేశారు..
బాలీవుడ్ వెటరన్ యాక్టర్ షాహిద్ కపూర్ తన రీసెంట్ సినిమాకు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే ప్రేరణ అంటున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న జెర్సీ సినిమా షూటింగ్ సమయంలో ధోనీ, కోహ్లీలనే..
నాని నటించిన 'జెర్సీ' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా...........