Home » sharmila party
తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించబోతోంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 2021, జూలై 08వ తేదీ గురువారం పార్టీపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు వైఎస్ షర్మిల.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు.
ఖమ్మం వేదికగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వైఎస్ షర్మిల.. బహిరంగ సభను నిర్వహించన్నారు.
https://youtu.be/DOQH1cC9sPQ
YS Sharmila: ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మంగళవారం హైదరాబాద్లో జరగనున్న కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ మీటింగ్కు వైకాపా నేతలే కాకుండా.. వైఎస్సార్ అభిమానులు, సన్నిహితులకు ఈ సమావేశానికి ఇన్విటేష