Home » sharmila
వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న కొంతమంది కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. దాదాపు 10 మందికి వైరస్ ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగ దీక్షకు వచ్చిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.
దీక్షలతోనే తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు వైఎస్ తనయ షర్మిల. పార్టీ జెండా.. అజెండాను మాత్రం ప్రకటించని ఆమె.. దానికి ఇంకో రెండు నెలలు టైముందని చెప్పకనే చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల ప్రకటించారు.
ఖమ్మం వేదికగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వైఎస్ షర్మిల.. బహిరంగ సభను నిర్వహించన్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తేస్తానంటూ ప్రకటన చేసిన వైఎస్ షర్మిల.. పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి జిల్లాకు వెళ్తూ.. జిల్లాల్లో భేటీలు నిర్వహిస్తోన్న షర్మిల.. లేటెస్ట్గా పాలమూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భం�
తెలంగాణలో రాజకీయపార్టీ ఏర్పాటు విషయంలో వేగంగా అడుగులు వేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు షర్మిల.. వరుసగా తెలంగాణలో భేటి నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులతో భేటీ అయ్యారు. భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యా
YSR Sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు జిల్లాల పార్టీలకు చెందిన నేతలు, అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు, తదితర అంశాలపై కూలకుంషంగా చర్చిస్తున్నారు. తాజాగా..2021, ఫ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ షర్మిలన�
chandrababu on sharmila’s party:తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ మీదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పం�