Home » sharmila
ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ప్రకటించడంపై కీలక విషయాలను వెల్లడించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల పార్టీ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు.. కోట్లాది మంది అభిప్రాయం తీసుకున్న తర్వాత�
YS Vijayamma photo on flexi : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును షర్మిల ప్రాథమికంగా ఖరారు చేశారు. షర్మిల టీమ్ త్వరలో ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేయనుంది. పా�
YSR Sharmila’s spirited meeting : తెలంగాణలో జగనన్న బాణం దూసుకొచ్చింది. రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు ?.
ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్
ఏపీలో రాజ్యసభ ఎంపీల సీట్ల పోట్లాట మొదలైంది. రాజ్యసభ సీట్ల కోసం నేతలంతా ఆశగా చూస్తున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించడంతో రాజ్యసభ రేసు మొదలైంది. ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వరంతా ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం లాబీయింగ్ కూడా మొ�
రాజ్యసభ ఎంపీల స్థానాల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో.. ఇప్పటివరకు ఎమ్మెల్సీ పదవి వస్తే చాలని భావించిన వాళ్లు సైతం రాజ్యసభ సీటు కోసం లాబీయ�
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజు ఈ రోజు(ఆగస్ట్ 28). ఈ సంధర్భంగా.. వైఎస్ జగన్.. ఆయన భార్య భారతీలకు వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ �
వేలాది ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు జాబు రాలేదని.. లోకేష్ కు ఏకంగా మూడు ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల అన్నారు.