Home » Sheikh Hasina
కొవిడ్ మహమ్మారి సమయంలో, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ తమకు అందించిన సాయం మర్చిపోలేనిదని, తమకు సహకారం అందించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆమె భారత్
మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భేటీ అయ్యారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం.. 2,600 కేజీల మామిడి పండ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా పంపారు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ "నేషనల్ డే"కార్యక్రమంలో పాల్గొన్నారు.
India, Bangladesh restore pre-1965 rail link బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కరోనా నేపథ్యంలో చర్చలు వర్చువల్ గా జరిగాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…”పొరుగు దేశాలే ప్రథమం” అన్న భారత విధానంలో బంగ్లాదేశ్ కు ప
కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దార్ షేక్ హసీనా బినామీగా పనిచేస్తున్న హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి ఏసీబీకి దొరికిపోయాడు. ఓ వ్యక్తికి సంబంధించి భూమి విషయంలో తహశీల్దార్ హసీనా రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. కానీ అతను నాలుగు లక్షలు ఇచ్చాడు. మిగిలిన న�
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా మరోసారి విజయదుందుభి మోగించారు. మొత్తం 298 అసెంబ్లీ సీట్లకు గాను 287 స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేశారు.