Home » Sheikh Hasina
బంగ్లాదేశ్ లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతాను కట్టుదిట్టం చేశారు.
అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ.. భారత్కు అనుకూలంగా ఉందన్న ఆవేదనతో పాక్ టెర్రరిస్ట్..
తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆమె బెంగాల్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
భారత్ నుంచి వచ్చే చీరలు, మసాలాలు వాడొద్దని అక్కడి పార్టీలు పిలుపునివ్వడం.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విపక్షాల తీరును వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది.
వాళ్ల పార్టీ ఆఫీసు ముందు వాళ్ల భార్యల భారతీయ చీరలను తగులబెడితే.. వారు చేస్తున్న ఉద్యమానికి వారు నిజంగానే కట్టుబడి ఉన్నట్లని అన్నారు.
ఇండో -బంగ్లా రైలు పవర్ ప్రాజెక్టు నవంబర్ 1వతేదీన ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నవంబర్ 1వతేదీన రెండు రైల్వే ప్రాజెక్టులు, మెగా పవర్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు....
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్భాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించి అందరిని షాక్కు గురి చేశాడు. అయితే.. ఒక్క రోజు వ్యవధిలోనే అతడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
రాజస్తాన్ పర్యటన సందర్భంగా రాజధాని గురువారం జైపూర్ వచ్చారు. ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న ఆమెకు రాజస్తానీ కళాకారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్న వారిని చూసి హసీనా.. తనకు తానుగానే ముందుకు వచ్చి వారితో కలి�
నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మం
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ప్రధాని మోదీని కలిసి అనేక అంశాలపై చర్చలు జరుపుతారు.