Home » Shimla
సిమ్లాంలోని ఓ భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే, ముందస్తుగా ఆ భవనంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించడంతో పెనుప్రమాదం తప్పింది.
సోనియాకు డాక్టర్ల బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు చేసింది. ఆమెకు చికిత్స అందిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో శనివారం మధ్యాహ్నం నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో భాగంగా మంగళవారం రోడ్ షో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లోనూ పాల్గొననారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశ�
సిమ్లా ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శనివారం మెర్క్యూరీ లెవల్ -2.1కి చేరినట్లు ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు జరుగుతుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
Himachal Pradesh gov employee weekly one day work from home : కరోనా వల్ల ఇప్పటి వరకూ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ అవకాశం లభించింది. కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రభుత్వం కీలక
దేశ రాజధాని ఢిల్లీలో చలి చంపేస్తోంది. నగరవాసులను గజగజ వణికిస్తోంది. వింటర్ సీజన్ కావడంతో చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే ఢిల్లీవాసులు వణికిపోతున్నారు. సాధారణంగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు పర్వతాల పైకెళ్ల�
క్రిస్మస్ పండుగ వచ్చేసింది. క్రైస్తవులంతా పండుగ వేడుకలను సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 35 సంవత్సరాల తరువాత తెరుచుకున్న ఓ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. 35 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఈ చర్చిలో చారిత్మాత్మక ఆరాధన బెల్ మోగనుంది. సిమ�