Home » Shine Hospital
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఘటనలో పోలీసుల తీరుపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై.. పోలీసులు 304 ఏ సెక్షన్ కింద బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి.. చిన్నారి ప్రాణాలు కోల్పోతే.. బ�
ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. GHMC ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో
హైదరాబాద్ షైన్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు తెలపాలంటూ హాస్పిటల్కు నోటీసులంటించారు.
షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 304 ఏ కింద కేసు నమోదు చేశారు. షైన్ ఆస్పత్రిపైనా ఎల్బీ నగర్ పోలీసులు కేసు బుక్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం (21.10.2019) అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయులో షాట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. ఏడుగురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
హైదరాబాద్, ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో కలకలం రేగింది. ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో చాలా మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఊపిరాడక సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు చిన్నారు