Home » Shiv Sena
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అంతకంతకు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కొత్త పార్టీ పెట్టే యోచన తనకు అస్సలు లేదని చెబుతున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే కొత్తపార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ప�
మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో చాలా విభేదాలు చూసినా.. చాలా తిరుగుబాట్లు హ్యాండిల్ చేసినా.. షిండే వ్యవహారం మాత్రం ఇప్పుడు పార్టీ అస్థిత్వానికే ప్రమాదం తెచ్చేలా కనిప
మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.
అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉన్న ‘మహా’ రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కమంటే శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముందు వరుసలో ఉన్నరారు. గౌహతిలో తన వెంట నడిచిన ఎమ్మెల్యేలను మీడియా�
బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తిరిగి వస్తానని షిండే అంటున్నారు.. దిగిపోవడానికైనా సిద్ధమే కానీ.. తగ్గేదే లేదు అంటున్న ఠాక్రే కుటుంబం. మహారాష్ట్ర రాజకీయాల్లో మరి ఇప్పుడేం జరగబోతోంది.. ఏక్నాథ్ షిండే అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. ఇకపై ఆయన ఏం చేయబ�
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్నాథ్ షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 40 మందిలో మొత్తం 33 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మరో ఏడుగురు స్�
బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది.
కుటుంబంతో కలిసి నవ్వుతూ సరదాగా దుబాయ్ విహారయాత్రకు శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే హఠాన్మరణం చెందారు. 52 ఏళ్ల రమేష్ లట్కే గుండెపోటుతో దుబాయ్ లో కన్నుమూశారు. రమేశ్ మరణంతో శివసేన వర్గాల్లో విషాదం నెలకొంది.
మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుర్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ
ఎంఐఎంతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన శివసేన