Home » Shiv Sena
దేవుడు ఎవరో సైతాను ఎవరో గుర్తించగలమని చెప్పారు.
గత ఐదేళ్లలో మహా రాజకీయాల్లో చాలానే ట్విస్టులు కనిపించాయి. పొత్తుగా ఎన్నికలకు వెళ్లి పార్టీలు శత్రువులయ్యాయి.
పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55ఏళ్ల అనుబంధం వీడిందని ట్వీట్ చేశారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవరా కుమారుడు మిలింద్.. 2004, 2009లో ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.
సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు ఆయన వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై అసెంబ్లీ స్పీకర్పై సుప్రీంకోర్టు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది
నియోజకవర్గ అనుసంధాన నాయకురాలు, స్థానిక ఉపనేత, జిల్లా సంపర్క్ ప్రముఖ్, స్థానిక మండల మహిళా సంఘం, జిల్లా ప్రముఖ్, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఉపాధి ప్రముఖ్, తాలూకా ప్రముఖ్, నగర ప్రముఖ్ ఏరియాల వారీగా జరిగే సమావేశంలో పాల్గొంటారు.
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అం�
తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.
వీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ "నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమ�