Home » Shivamogga
కర్ణాటకలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ కాఫీ ఎస్టేట్ యజమాని, అతని కుమారుడు దళితు కుటుంబాలకు చెందిన పలువురిని లాక్కెళ్లి గృహనిర్భంధం చేశాడు. ఈ క్రమంలో అందులోని ఓ గర్భిణీపై కూడా దాడి చేయడంతో ఆమె గర్భం కోల్పోయింది.
ఒక వర్గం వాళ్లు వీర్ సావర్కర్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో మరో వర్గం వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్ట్ పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాంకు చెందిన సంఘాల వారు కొద్ది రోజుల క్రితం నిరసన చేపట్టారు. ఈ నిరసనను వ్యతిరేకిస్తూ హిందూ మతానికి చెందిన కొన్ని సంఘాల వారు కూడా నిరసనలు చేపట్టారు
కర్నాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. తాజాగా విద్యార్థుల సస్పెన్షన్ కు, కేసుల నమోదుకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హిజాబ్ ధరించి వచ్చిన
ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుఫారీ తీసుకున్న గ్యాంగ్ పొరపాటున మరో వ్యక్తిని హత్యచేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు.
Shivamogga : కర్నాటకలో శివమొగ్గలో ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని హోనసోడు గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో గురువారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 8మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్వారీలో ఉపయోగ
Shivamogga kills 10 : కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో భారీ పేలుడు కలకలం రేపింది. 2021, జనవరి 21వ తేదీ గురువారం రాత్రి అబ్బలగిరె గ్రామ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలను �
ఓ రైతు తన పెంపుడు కుక్కని పెద్దపులిలా తయారు చేశాడు. తాను కష్టపడి పండించుకునే పంటల్ని కోతులు పాడు చేస్తున్నాయి. దీంతో పాపం ఓ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కకు పెద్ద పులిలా తయారుచేశాడు. ఆ రైతుకు ఈ ఐడియా ఎలా వచ్చిదంటే.. కర్ణాటకలో
కర్ణాటక రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడిప్పుడే వరద కష్టాల నుంచి కోలుకుంటున్నారు. ఇల్లు కూలిపోయినవారు..వాటిని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితుల కోసం తమ వంతు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శివమొ�