Home » shocking incident
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. 14 ఏళ్ల కుమార్తెను మధ్య వయస్కున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య వ్యతిరేకించింది. అంతే..క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన Noida లో చోటు చేసుకుంది. UPలోని నోయిడా 167 సెక్టార్ లో�
దేశ రాజధాని ఢిల్లీలోని 122 BN CRPF కాల్పుల కలకలం రేగింది. ఇన్స్ పెక్టర్ దశరథ్ సింగ్ (56) ను ఎస్ఐ కర్నేల్ సింగ్ (55) కాల్చి చంపాడు. అనంతరం కర్నేల్ ఆత్మహత్య చేసుకోవడం ప్రకంపనలు రేకేత్తించింది. లోధి ఎస్టేట్ లోని హోం మంత్రి భవనం వద్ద 2020, జులై 24వ తేదీ శుక్రవారం �
ఓ మందుబాబుకు ఎక్కిన మద్యం కిక్కు ఊరంతటినీ హడలెత్తించేసింది. పరుగులు పెట్టించింది. వీడు మనీషేనా? మనిషి మాంసంతో కూర వండేసిన వీడసలు మనిషేనా? లేక నరమాంస భక్షకుడా? అంటూ ఊరు ఊరంతా హడలిపోయింది. వివరాల్లోకి వెళితే..ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నూర్ జ