-
Home » shocking incident
shocking incident
వామ్మో సైకో ప్రేయసి.. కొత్తగా లవ్ ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడ్ని కుర్చీకి కట్టేసి నిప్పంటించింది.. ఎందుకలా చేసిందంటే?
Bengaluru Horror : బెంళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడు తనను సరిగ్గా పట్టించుకోవటం లేదనే కోపంతో.. కుర్చీలో కుర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించింది.
భర్తపై కోపంతో అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసి.. అమానుష ఘటన.. ఐదుగురిపై కేసు నమోదు
Sangareddy Dist : సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. ఆమెను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు.
ఫేస్బుక్ ఫ్రెండ్తో లేచిపోయిన భార్య.. ఆమె జాడ తెలుసుకొని భర్త చేసిన పనికి అంతా షాక్.. పోలీసులు, భార్య ప్రియుడి సమక్షంలోనే దారుణం..
Zaheerabad : ఓ వివాహిత మహిళ ఫేక్బుక్లో పరిచయమైన వ్యక్తితో భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆమెను తన వద్దకు తీసుకొచ్చుకొనే ప్రయత్నంలో భర్త హత్య చేశాడు.
హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం.. లిఫ్ట్ పేరుతో కారెక్కించుకొని..
హైదరాబాద్ దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది.
మహాతల్లి.. కుట్లు వెయ్యాల్సింది పోయి.. ఏడేళ్ల పిల్లాడికి ఫెవిక్విక్ తో అంటబెట్టిందట..
కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చెంపపై గాయంతో ఏడేళ్ల చిన్నారి ఆస్పత్రికి వెళితే నర్సు పెవిక్విక్ తో వైద్యం చేసింది.
హైదరాబాద్లో షాకింగ్ ఘటన.. మూత్ర విసర్జన చేస్తుండగా కారు టైర్ ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు టైరు ఢీకొని మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు.
Bengaluru Incident : బాబోయ్.. వీడియో కాల్లో భార్యను చూపించలేదని సహోద్యోగిపై కత్తెరతో దాడి
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీడియో కాల్ లో తన భార్యను చూపించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన సహోద్యోగిని కత్తెరతో పొడిచి గాయపరిచాడు.
Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్
రాజేష్ మెహానీ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్ట�
Pakistan Bus Fire: పాకిస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం.. వరద బాధితులతో వెళ్తున్న బస్సుకు మంటలు.. 18మంది సజీవదహనం..
పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. నూరియాబాద్లో వరద బాధితులతో వెళ్తున్న బస్సులో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారులు, మహిళలు దాదాపు 18మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి.
Uber Charged RS 32 Lakh : ప్రయాణికుడికి ఊబర్ షాక్.. 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్
లండన్ లో ఊబర్ 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసింది. ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్న పబ్కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్లో ఫ్రెండ్తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి త