Home » shocking incident
హైదరాబాద్ దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది.
కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చెంపపై గాయంతో ఏడేళ్ల చిన్నారి ఆస్పత్రికి వెళితే నర్సు పెవిక్విక్ తో వైద్యం చేసింది.
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు టైరు ఢీకొని మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు.
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీడియో కాల్ లో తన భార్యను చూపించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన సహోద్యోగిని కత్తెరతో పొడిచి గాయపరిచాడు.
రాజేష్ మెహానీ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్ట�
పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. నూరియాబాద్లో వరద బాధితులతో వెళ్తున్న బస్సులో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారులు, మహిళలు దాదాపు 18మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి.
లండన్ లో ఊబర్ 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసింది. ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్న పబ్కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్లో ఫ్రెండ్తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి త
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ను కారు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన బాంద్రా-వొర్లి సీ లింక్పై చోటు చేసుకుంది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ గ్రామంలోని పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి బ్యాగులోకి పాము దూరింది. బ్యాగు అటూఇటూ కదులుతుండటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయుడికి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి బ్యాగులోని పామున�
మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉంది. బంధువులతో ఇళ్లు కళకళలాడుతుంది. అందరూ పెళ్లికి తయారవుతున్నారు. ఈ సమయంలో వరుడికి గుండెపోటు రావడం, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందడం జరిగింది. పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నీ�