Home » shocking incident
నదిలో స్నానం చేస్తున్న 38ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెల్లింది. రాజస్థానంలోని ఖటోలి పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత వెతికినప్పటికీ వ్యక్తి ఆచూకీని కనుగొనలేక పోయారు. రాజస్థాన్లోని హదోటి డివిజన్�
ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరిగాయని.. కానీ తిరుపతి ప్రజలకు ఇది కొత్త విషయమంటున్నారు.
అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త..భార్య ముక్కును కోసి పడేశాడు. పుట్టింటికి వెళుతానని అనడమే ఆమె చేసిన తప్పు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
14 రోజులకే ఆ పాపకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. మూడు రోజుల క్రితం పాప పాలు తాగట్లేదని ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కానీ డిశ్చార్జి చేసిన కాసేపటికి విగతజీవిగా కనిపించింది. అది కూడా ఆసుపత్రిలోని ఓ నీటి తొట్టెలో. ఈ విషాద ఘటన...ఏలూరులోని �
బాయ్ ఫ్రెండ్ తో సంబంధం వద్దని తల్లి..బాలిక (16)...కు చెప్పింది. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడ వద్దని తల్లి చెప్పడాన్ని ఆ బాలిక సహించలేకపోయింది. ప్రతీకారంతో రగలిపోయింది. దీంతో తల్లిపై కక్ష పెట్టుకుంది. ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఓ మేకపై...కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భారత్ పొరుగు దేశం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఒకరా జిల్లాలోని ఓ కార్మికుడి ఇంటి ముందున్న మేకను అయిదుగురు వ్యక్తులు అపహరించారు.
చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్ కు మంటలు అంటుకున్నాయి.
Mentally disturbed : మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతి కిరాతకంగా హత్యచేశారు. క్షుద్రపూజల పేరిట, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లను చంపేశారు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించి ఇంతటి ఆధునిక సమాజంలో కూడా.. �
సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది. సంవత్సరం గడ�
తన కొడుకు జైల్లో ఉండడం తట్టుకోలేకపోయిందా ఆ తల్లి. ఎలాగైనా బయటకు తీసుకరావాలని ప్రయ్నత్నించింది. ఏకంగా భారీ సొరంగాన్ని తవ్వేసింది. కొడుకును రక్షించే క్రమంలో పోలీసులకు చిక్కింది. కొడుకు కోసం చేసిన ఆ పనికి ఆ తల్లికి కోర్టు శిక్ష విధించింది. ఈ ఘ�